Thursday, January 29, 2015

ఆధునిక భారత చరిత్ర రచన: బిపిన్‌ చంద్ర తెలుగు అనువాదం: సహవాసి



ఆధునిక భారత చరిత్ర
రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి


గతంలో భారతదేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటిష్‌ వారికీ మధ్య తేడా ఏమిటి? 

భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి? 
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏయే సామాజిక మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి? 
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేలుకొల్పాయి? 
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు? 
భారత జాతీయ వాదంలోని పాయలేమిటి? 
బ్రిటిష్‌ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. 

ప్రజల ఆర్థిక సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణటామాలకు చరిత్రకు పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంధ రచయిత బిపిన్‌ చంద్ర ఒకరు. 
ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (డిల్లీ)లో ఆధినిక చరిత్రాచార్యులుగా  , నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

సహవాసిగా చిరపరిచితులైన ఉమామహేశ్వరరావు తెలుగులో అనువాద ప్రక్రియకు ఒక కొత్త ఒరవడి దిద్దారు. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావవంతంగా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆయనది.

ఆధునిక భారత చరిత్ర

రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి
పునర్ముద్రణ: జనవరి 2015

356 పేజీలు, ధర రూ. 160/-


పతులకు, వివరాలకు:  
 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌