Sunday, September 13, 2015

చరిత్ర రచనకు గీటురాయి - చందు (ఆదివారం ఆంధ్ర జ్యోతి)

చరిత్ర రచనకు గీటురాయి 

మార్క్సిస్టు మేధావిగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా ప్రసిద్ధులైన బాలగోపాల్ వివిధ సందర్భాల్లో చరిత్ర రచనా విధానంపై రాసిన వ్యాసాలను "చరిత్ర రచనపై బాలగోపాల్" పేరుతొ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
...
చరిత్ర పరిశోధకులకే కాక చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాటకులందరికీ ఈ వ్యాసాలు చరిత్రను ఎలా అర్ధం చేసుకోవాలనే విషయంలో గీటురాళ్ళుగా ఉపయోగపడతాయి. ఆయన అంచనాలు నేటి పరిస్థితులకు కూడా వర్తించడమే కాక నేటి సమస్యలకూ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- చందు
(ఆదివారం ఆంధ్రజ్యోతి 6-9-2015)
  


http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDkwNjA5MDUxMDQyMjU0NzMuanBn&day=20150906







No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌