Thursday, September 3, 2015

'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల'పై చర్చ 19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 5-30 కు లామకాన్ లో

చర్చకు ఆహ్వానం

'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల' పై
ఆసక్తికరమైన చర్చ నిర్వహిస్తున్నాం

ఇందులో-
పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ,
ప్రొఫెసర్ కోదండరాం
సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం

మరికొంతమంది ప్రముఖులు
పాల్గొంటున్నారు.

సందర్భం:
మనోజ్ మిట్టా, హెచ్.ఎస్.ఫూల్కా రాసిన
"దిల్లీ 1984 నుండి గుజరాత్ 2002 వరకు : రాజకీయ వైఫల్యం పై పంచనామా " పుస్తకావిష్కరణ.
("వెన్ ఎ ట్రీ షుక్ దిల్లీ",  "ది ఫిక్షన్ ఆఫ్ ఫాక్ట్ ఫైండింగ్ : మోది అండ్ గోద్రా" అనే రెండు పుస్తకాల అనువాదం)

సమయం: 19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 5-30 కు

వేదిక : బంజారా హిల్స్, రోడ్ నెం 1లో జీవీకే మాల్ ఎదురుగా వున్నలామకాన్


మీకిదే ఆహ్వానం

- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫోన్: 040 2352 1849



 





No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌