"వనవాసి" నవల పై
(రచన: బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ , తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం)
ఏప్రిల్ 25 ఆదివారం ఉదయం (11 .00 - 11 .30 గంటల మధ్య )
టీవీ 9 లో పుస్తక సమీక్ష / చర్చా కార్యక్రమం వుంటుంది.
సమీక్షకులు సుజాత గారు.
చూచి వీలయితే మీ అభిప్రాయాలు తెలియజేయగోరుతున్నాం .

No comments:
Post a Comment