Sunday, October 21, 2012

మల్లు స్వరాజ్యం గారి ఉపన్యాసం ... కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి " పుస్తక అవిహ్కరణ సభలో ...

మల్లు స్వరాజ్యం గారు 
1946 నాటి నిజాం ప్రభుత్వానికి, జమిందార్లకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన  
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

ఆమె తలపై ప్రభుత్వం ఆనాడే పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. 
ఏడు దశాబ్దాలుగా  కమ్యూనిస్ట్ రాజకీయాలతో పెనవేసుకుపోయిన జీవితం అమెది.

ఇటీవల  సెప్టెంబర్ 23 న మల్లు స్వరాజ్యం గారు హైదరాబాద్ లో 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ "నిర్జన వారధి" పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే

కమ్యూనిస్టు ఉద్యమం , స్త్రీల పాత్ర, చీలికలు పేలికలైన కమ్యూనిస్టు పార్టీల  ప్రస్తుత దయనీయ పరిస్థితి
మొదలైన అంశాలపై ఆరోజు  ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడారు.  

సంచలనాత్మకమైన ఆ  ఉపన్యాసం వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో అందుబాటులో వుంది. 

.... ఇక్కడ ......   చూడండి.



.



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌