
పంచమం నవలలో దళిత ఉద్యమం
తెలుగు సాహిత్యంలో కుల అస్తిత్త్వ ఉద్యమాల నేపథ్యంతో దళిత ఉద్యమం, దాన్ని ఆధారంగా చేసుకొని సాహిత్యం విస్తృతంగానే వచ్చింది. అది అనేక ప్రక్రియలుగా విస్తరించింది. నవలా ప్రక్రియలోనూ తన దైన ప్రత్యేకతను చాటుకుంది.
.......
అలా వచ్చిన దళిత నవలల్లో పంచమం ఒకటనీ, దీన్ని చిలుకూరి దేవపుత్ర రాశారని తెలిసింది. ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా) 1998 లో నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి పొందింది. ఈ నవలను పోటీల కోసం రాశారా? రాసిన దాన్ని పోటీకి పంపారా? అనే విషయాన్ని పక్కకు పెట్టి దీనిలో ప్రతిఫలించిన దళిత ఉద్యమాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
.......
….సమీక్ష ను పూర్తిగా వి ఆర్ దార్ల బ్లాగ్ స్పాట్ డాట్ కాం లో చదవండి ...
http://vrdarla.blogspot.com/2009/07/blog-post_12.html
...........
పంచమం (నవల)
రచన: చిలుకూరి దేవపుత్ర
ముఖచిత్రం : రమణ జీవి
275 పేజీలు, వెల: రూ.100
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కా పూర్,
హైదరాబాద్- 500 067
ఫోన్ నెం. 040-2352 1849
......................................
No comments:
Post a Comment