Monday, February 10, 2020

కాకతీయ యునివర్సిటీ లో హెచ్ బి టీ పై జరిగిన సదస్సు

ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం వరంగల్ కాకతీయ యునివర్సిటీ లో
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశం దృశ్యాలు.
సంధ్య, డా. మణి, డా.పురుషోత్తం, కాకతీయ యునివర్సిటీ రిజిస్త్రార్ , కాత్యాయని గీతా రామస్వామి ప్రభ్రుతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌