Wednesday, March 11, 2020

విశాఖపట్నం లో కూడా దళిత్ పాంథర్స్ చరిత్ర పుస్తకావిష్కరణ సభ మార్చ్ 14 శనివారం నాడు !


*దళిత పాంథర్స్ చరిత్ర* 
_పుస్తకావిష్కరణ సభ_

*తేదీ* :14 మార్చి 2020 శనివారం,
*సమయం* :సాయంత్రం 05:00
*స్థలం* : లైబ్రరీ హాల్ *అంబేద్కర్ భవన్*
బుల్లయ్య కాలేజీ ప్రక్కన
*విశాఖపట్నం.*


_పుస్తకావిష్కరణ సభలో పాల్గొనే ప్రముఖులు:_

• *జె వి పవార్*
"దళిత పాంథర్స్ చరిత్ర "_ పుస్తక రచయిత

• *గీతా రామస్వామి*
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, వ్యవస్థాపక సభ్యురాలు

• *వి రాఘవేంద్ర రావు*
ప్రముఖ అంబేడ్కరీయులు, విశాఖ

• *డాక్టర్ కె పి వి ప్రసాద్ రావు*
ప్రముఖ అంబేడ్కరీయులు, విశాఖ

• *డాక్టర్ దుప్పల రవికుమార్*
బహుజన రచయిత, శ్రీకాకుళం

• *యింటి గురుమూర్తి*
అధ్యక్షులు‌, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, విశాఖపట్నం

( ఖచ్చితంగా సమయం పాటించాలని మనవి )

నిర్వహణ : *భీమ్ సేన, విశాఖపట్నం*



గమనిక :
హైదరాబాద్ బంజారా హిల్స్ 'లామకాన్' లో మార్చ్ 15 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ పుస్తకావిష్కరణ సభ, రచయిత తో ముఖాముఖి యదావిధిగా వుంటుంది. 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌