Tuesday, October 6, 2015

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు "లతా రాజా సేవా శిరోమణి" అవార్డ్ !

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు "లతా రాజా సేవా శిరోమణి" అవార్డ్ !

తెలుగు సాహిత్యానికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చేస్తున్న సేవకు గుర్తింపుగా లతా రాజా ఫౌండేషన్ వారు
సేవా శిరోమణి అవార్డుకు ఎంపిక చేసారు.

8 అక్టోబర్ 2015 గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి లో జరిగే ఒక కార్యక్రమంలో
ఈ అవార్డు ను ప్రదానం చేస్తారు.  ప్రముఖ భరతనాట్యం డాన్సర్ శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ కు
కూడా అదేవేదికపై "లతా రాజా సాంస్కృతిక శిరోమణి" అవార్డును ప్రదానం చేయనున్నారు.

సభా కార్యక్రమ వివరాలు దిగువ ఆహ్వాన పత్రికలో చూడవచ్చు.
అందరూ ఆహ్వానితులే



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌